LIC, SBIలకు భారీ నష్టం.. కారణమేంటో తెలుసా
LIC, SBI వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అదానీ గ్రూప్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ షేర్లు అతలాకుతలం అవుతున్న వేళ.. LIC, SBIలకు దాదాపు రూ. 78 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు, అయినా ఆర్థిక మంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.