మణిపూర్ హింసాకాండ దర్యాప్తుకు సిట్
రెండు వర్గాల మధ్య ఘర్షణలు మణిపూర్లో అల్లర్లకు దారి తీయడం తీశాయి. ఈ ఘర్షణల కారణంగా ఆ రాష్ట్రంలో ఘోరమైన హింస జరిగింది. దీనికి సంబంధించిన కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దీని కోసం పదిమందితో కూడిన ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసింది. అలాగే, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆరు కేసులను నమోదు చేసినట్లు తెలుస్తోంది.