దొర బలుపు తగ్గలేదు: కేసీఆర్
అధికారం కోల్పోయినా కేసీఆర్కు ఇంకా దొర బలుపు తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు బండకేసి కొట్టినా సిగ్గు రాలేదని విమర్శించారు. పార్టీలో కూడా ఆయన పిలిస్తే స్పందించే నాయకులు లేకుండా పోతున్నారని చెప్పారు. మోదీ, అమిత్ షా ప్రసన్నం కోసమే కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.