జగన్పై దాడి కేసులో కీలక విషయాలు
ఏపీ సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ పోలీసుల కస్టడీలో కీలక విషయాలు వెల్లడించాడు. తాను రాయి వేయలేదని చెప్పినట్టు సమాచారం. రూ.300 ఇస్తామంటే రోడ్ షోకు తన స్నేహితుడితో కలిసి వచ్చానని చెప్పాడు. దాడికి ముందు కరెంట్ పోయిందనీ, అప్పుడు ఏం జరిగిందో తనకు తెలియదని వివరించాడు.