Samatha.02.02
Samatha.02.02
Samatha.02.02
Movie Time..02.02
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడి 59,932 వద్ద ముగిసింది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 17,610 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.17గా నిలిచింది. విప్రో, హెచ్సీఎల్, టీసీఎస్, ఐటీసీ, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి.
బ్రెజిల్లో ఓ మహిళ 7.3 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. బ్రెజిల్లోని పరేడ్ కొలంబో ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. వైద్యులు సిజేరియన్ ద్వారానే మహిళకు ప్రసవం చేశారు. నవజాత శిశువు 7.3 కిలోల బరువుండడంతో పాటుగా 2 ఫీట్ల ఎత్తు కూడా ఉండడం గమనార్హం. సాధారణంగా పుట్టిన పిల్లలు 3.5 కిలోల లోపే ఉంటారు.