రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆసీస్తో టెస్టు సిరీస్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది. నాగ్పూర్లో ఆసీస్తో జరిగే మొదటి టెస్టు ఆడనున్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం NCA ఇంకా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. జడ్డూ చాలా రోజుల నుంచి టీమిండియా తరఫున ఆడడం లేదు. ఈ 34ఏళ్ల ఆల్రౌండర్ చివరిసారిగా ఇండియా తరఫున 2022లో బరిలోకి దిగాడు.