‘దాన విక్రయ దస్తావేజు’ వైరల్
ఎన్నికల వేళ ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరలవుతోంది. ‘‘మే 13న.. ఫ్యాన్ గుర్తుపై నొక్కడం ద్వారా యావదాస్తిని దానంగా ఇస్తున్నాం. ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు’’ అని ఈ ఫొటోలో ఉంది.