ఆ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
మినీ రత్న కంపెనీ-సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ .. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లోని కోల్ మైనింగ్ కార్యకలాపాల్లో మైనింగ్ సర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 405 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈపోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజు నుంచే ప్రారంభప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఈపోస్టులకు చివరితేదీ 23.02.2023.