AP: ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై వెంకటగిరి వైసిపీ ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ విమర్శలు గుప్పించారు. మున్సిపాలిటీలో కోట్ల రూపాయాల పనులన్నీ ఆనం తన అనుచరులకు, తన పీ.ఏ కోడుకుకే ఇచ్చారన్నారు. రెండు సంవత్సరాల క్రితం నుంచే ఆనం ప్రభుత్వంపై, జిల్లా అధికారులపై విమర్శలు చేయడం మొదలుపెట్టారని తెలిపారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని గాలిమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Posted On: February 3, 2023, 12:49 pm