ChotaNews chotanews

ఇమ్రాన్‌కు పాక్ పీఎం ఆహ్వానం

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఫిబ్రవరి 7న జరగనున్న అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రస్తుత ప్రధాని షెహ్‌బాజ్ షరీహ్ ఆహ్వానించారు. దేశంలోని సంక్షోభం, ఉగ్రవాద ముప్పు, రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు, అందరి అభిప్రాయాలు, సలహాలు తెలుకునేందుకు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి షెహ్‌బాజ్.. ఇమ్రాన్‌ను ఆహ్వానించడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Posted On: February 3, 2023, 11:58 am