రెండుగా విడిపోయిన ముంబై జట్టు!
IPL-2024లో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండు మ్యాచెస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు రెండుగా విడిపోయిందని వార్తలు వస్తున్నాయి. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు రోహిత్ గ్రూప్లో ఉండగా.. ఇషాన్ కిషన్, ఇతర ఆటగాళ్లు పాండ్య గ్రూప్లో ఉన్నట్లు సమాచారం. అయితే ముంబై ఇండియన్స్ యాజమాన్యం మాత్రం హార్దిక్ పాండ్యనే సపోర్ట్ చేస్తోందట.