నేను షాక్ అయ్యాను: సీఎం మమత
దూరదర్శన్ లోగో రంగును కాషాయంలోకి మార్చడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘‘నేను ఒక్కసారిగా షాక్కు గురయ్యాను. ఇది పూర్తిగా అనైతికం, చట్టవిరుద్ధం. ఈసీ దీనికి ఎలా అనుమతి ఇచ్చింది. పాత రంగులోకే లోగోను మార్చాలి’’ అని ట్వీట్ చేశారు.