ChotaNews Quick Feeds

నేను షాక్ అయ్యాను: సీఎం మమత

నేను షాక్ అయ్యాను: సీఎం మమత

దూరదర్శన్ లోగో రంగును కాషాయంలోకి మార్చడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘‘నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. ఇది పూర్తిగా అనైతికం, చట్టవిరుద్ధం. ఈసీ దీనికి ఎలా అనుమతి ఇచ్చింది. పాత రంగులోకే లోగోను మార్చాలి’’ అని ట్వీట్ చేశారు.

సమయం వచ్చింది.. కల్కి నుంచి క్రేజీ అప్డేట్

సమయం వచ్చింది.. కల్కి నుంచి క్రేజీ అప్డేట్

‘కల్కి’ మూవీ టీమ్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. అమితాబ్ పాత్రతో పోస్టర్ రిలీజ్ చేసి.. సమయం వచ్చిందని పేర్కొంది. రేపు సాయంత్రం 7:15 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై కీలక ప్రకటన

కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై కీలక ప్రకటన

లిక్కర్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై తీహార్‌ జైలు అధికారులు సంచలన నివేదిక ఇచ్చారు. షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ అవసరం పెద్దగా లేదని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనాకు జైలు అధికారులు నివేదిక అందించారు.