వైసీపీ రోడ్ షో.. టీడీపీ సెటైర్
AP: నెల్లూరు జిల్లా సీతారామపురంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రచార రథంపై ప్రసంగిస్తుండగా.. జనం లేచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో టీడీపీ తన అధికారిక ట్విట్టర్(X) ఖాతాలో షేర్ చేసింది. ‘‘భోజనాలు ఉన్నాయి, బిర్యానీ పెడతాం వెళ్ళకండి అంటున్నా, ప్రజలు వైసీపీ నేతల మొఖాన ఛీ కొట్టి వెళ్ళిపోతున్నారు’’ అని ట్వీట్లో పేర్కొంది.