రేపట్నుంచి ప్రచారంలోకి మాజీ సీఎం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఏపీలోని రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేయనున్నారు. ఇందులో సంబంధించి రేపటి(మార్చి 30) నుంచి ఆయన తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. రేపు కలికిరిలో నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. కిరణ్కు పోటీగా రాజంపేట సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు.