ఓటు హక్కు వినియోగించుకున్న స్టార్ హీరో
తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జగిత్యాల: ధర్మపురి ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాలయాల్లో మహాలక్ష్మీ మంత్ర హవనం నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
దేశ వ్యాప్తంగా తొలిదశ లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో కుటుంబ సమేతంగా ఆమె ఓటు వేశారు. ఈసందర్భంగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, అది మన విధి అని విజ్ఞప్తి చేశారు.
జిల్లా ADD వీడియో