కొత్త కెప్టెన్పై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో చెన్నై కొత్త కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ని యాజమాన్యం నియమించిన విషయం తెలిసిందే. దీనిపై MS ధోనీ తొలిసారి స్పందించారు. గైక్వాడ్ కూడా ఫీల్డర్లు తప్పు చేస్తే పెద్దగా రియాక్ట్ కాడని తెలిపారు. చెన్నై-గుజరాత్ మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ క్యాచ్ని రచిన్ రవీంద్ర వదిలేశాడు. దీనిపై ధోనీ స్పందిస్తూ తాను కెప్టెన్ని కానని సరదాగా ఆన్సర్ ఇచ్చాడు.