చిరంజీవి చేతుల మీదుగా ‘భజే వాయు వేగం’ టీజర్
యువ నటుడు కార్తీకేయ నటిస్తున్న కొత్త చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ చిత్ర టీజర్ను నటుడు చిరంజీవి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
యువ నటుడు కార్తీకేయ నటిస్తున్న కొత్త చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ చిత్ర టీజర్ను నటుడు చిరంజీవి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
2022లో భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 375 మిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఆయుధాల కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్ పంపించిన మొదటి బ్రహ్మోస్ క్షిపణి.. ఫిలిప్పీన్స్కు చేరుకుంది. భారత్ ఎగుమతి చేసిన మొట్టమొదటి బ్రహ్మోస్ క్షిపణి ఇదే కావడం విశేషం. కాగా త్వరలోనే ఈ క్షిపణులను లక్నోలో తయారు చేయనున్నారు.
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) నికర లాభం 44% పెరిగి రూ.541.10 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసికంలో రూ.376.10 కోట్ల నికర లాభాన్ని సంస్థ నమోదుచేసింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.637.80 కోట్ల నుంచి 33% పెరిగి రూ.851 కోట్లకు చేరింది. కంపెనీ ఆస్తుల విలువ సగటున రూ.6.13 లక్షల కోట్లుగా ఉంది.
జిల్లా ADD వీడియో