కార్యకర్తలు భారీ ఎత్తున హాజరవ్వాలి
నల్గొండ: చిట్యాల పట్టణంలో నేడు చేపట్టనున్న ప్రచారంలో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరవనున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ తెలిపారు. కావున ప్రచారంలో స్థానిక ప్రజాప్రతినిథులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరుకావాల్సిందిగా వారు కోరారు.