చంద్రబాబు బస్సు యాత్ర పరిస్థితి ఇదట!
AP: ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్రకు సంబంధించిన ఫొటోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్(X)లో షేర్ చేశారు. చంద్రబాబు బస్సు యాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా వైసీపీకే ఓటు వేస్తారని తెలిపారు. అయితే విజయసాయిరెడ్డి ట్వీట్పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.