'రూ.600 కూలి ఇవ్వాలి'
నాగర్కర్నూల్: ప్రభుత్వాలు ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రాములు డిమాండ్ చేశారు. నారాయణపేట మండలం పెరపళ్ళ, శాసన్పల్లి గ్రామాలలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నారు.