వైసీపీ నేతకు కరణం వెంకటేష్ పరామర్శ
బాపట్ల: చీరాల మండలం ఈపురుపాలెంలోని వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ తిరువీధుల ధనుంజయను ఆయన నివాసంలో ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. వెంకటేష్ వెంట మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.