‘సింగరేణి సంస్థను ఆ పార్టీలు ముంచాయి’
TS: మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాంగ్రెస్ పాలకులు అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు.