ChotaNews Quick Feeds

‘సింగరేణి సంస్థను ఆ పార్టీలు ముంచాయి’

‘సింగరేణి సంస్థను ఆ పార్టీలు ముంచాయి’

TS: మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాంగ్రెస్ పాలకులు అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు.

CHOTA SPECIAL: గే జంట.. కవలల పంట

CHOTA SPECIAL: గే జంట.. కవలల పంట

స్వలింగ వివాహాలను నేరంగా భావించే దేశం మనది. ఇలాంటి దేశంలో ఇద్దరు గే జీవనం కొనసాగించడమే కాదు.. ఇద్దరు పిల్లలను సైతం పెంచగలుగుతున్నారు. ఈ గే జంట గురించి తెలుసుకోవాలంటే పై వీడియో చూడండి.