ChotaNews Quick Feeds

సుప్రీం కోర్టులో గ్యాంగ్‌స్టర్ భార్య పిటిషన్

సుప్రీం కోర్టులో గ్యాంగ్‌స్టర్ భార్య పిటిషన్

తన భర్త అంత్యక్రియలకు హాజరు కావడానికి అనుమతి ఇవ్వాలంటూ గ్యాంగ్ స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా భార్య సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆమె జైల్లో ఉండటంతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంత్యక్రియలకు ఆమె హాజరు కావడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని UP ప్రభుత్వం చెప్పింది. సంజీవ్ మహేశ్వరిపై కాల్పలు జరపడంతో లక్నో కోర్టు ఆవరణలో మృతి చెందారు.

CHOTA SPECIAL: కొరియన్ నోట బిహారీ యాస

CHOTA SPECIAL: కొరియన్ నోట బిహారీ యాస

మన భావాలను పంచుకోవాలన్నా.. ఇతరుల ఆలోచనలను తెలుసుకోవాలన్నా భాషే కీలకం. మనిషికి, మనిషికి మధ్య బంధాలను సుదృఢం చేసే అద్భుతమైన సాధనం అది. విదేశీయులెవరైనా మన భాషలో రెండు ముక్కలు మాట్లాడితే మురిసిపోతాం. బిహారీ యాసతో హిందీ గలగలా మాట్లాడుతున్న కొరియన్ గురించి తెలుసుకోవాలంటే పై వీడియో చూడండి.