బ్యాంకు సీనియర్ మేనేజర్ ఆత్మహత్య
ఓ బ్యాంకు సీనియర్ మేనేజర్ తన అద్దె గదిలో ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన పంజాబ్లోని లూథియానాలోని డెన్స్ అమర్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆ వ్యక్తి గత ఏడాదిన్నరగా ఒంటరిగా జీవిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు.