HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త ఛైర్మన్గా మిస్త్రీ
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి దీపక్ పరేఖ్ వైదొలిగారు. ఈనెల 18 సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. అనంతరం కొత్త ఛైర్మన్గా కేకి ఎం మిస్త్రీని నియమిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది. మిస్త్రీ హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.