సరికొత్త పరహారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్ భార్య
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. దీంతో కేజ్రీవాల్ కోసం అతని భార్య.. ‘‘కేజ్రీవాల్ కో ఆశీర్వాద’’ అనే సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. జైలులో ఉన్న కేజ్రీవాల్ కోసం.. దేశ ప్రజలు తమ సందేశాలను 8297324624 అనే వాట్సాప్ నంబర్కు పంపాలని కోరారు. తాను 30 ఏళ్లుగా కేజ్రీవాల్తో ఉన్నానని, ఆయన నిజమైన దేశ భక్తుడని పేర్కొన్నారు.